కాటారం మండలం గూడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని రఘుపల్లి శివారులో మైలమ్మ చెల్లుకలో 40 సంవత్సరల క్రితం వెలిసిన ఈ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవం అయినా వన దేవతలు సమ్మక్క, సారక్క ప్రతి సంవత్సరం నిర్వహించే జాతర ను బీజేపీ పెద్దపల్లి కాంటెస్టెడ్ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ ఆధ్వర్యంలో లో మొదటి రోజు మేడారం నుండి వచ్చిన పూజరాలు సిధాబోయిన లక్ష్మణ్ రావు, చందా హన్మంత్ రావు ఆలయ పూజారులు జంబూల పోచయ్య, పెరుమాండ్ల లచ్చయ్య ఆధ్వర్యంలో మొదటి రోజు గద్దె పైకి సారక్క దేవతను తీసుకోని వచ్చి, ఆడపడుచులు అందరు పసుపు కుంకుమల తో కొబ్బరికాయలు కొట్టి పూజలను ప్రారంభించారు. రేపు చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు రేపు సమ్మక్క తల్లి ని గద్దె పైకి తీసుకోని వచ్చి రేపు అంగరంగ వైభవం గా ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజవంతం చేయాలి అని గోమాసే శ్రీనివాస్ అన్నారు.
ఈ కార్యక్రమం లో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు పాగె రంజిత్ కుమార్,సీనియర్ నాయకులు గంట అంకయ్య, భూత్ అధ్యక్షులు బొమ్మేళ్ల లింగయ్య,నేతకానీ భీమ్ సైనిక్ దళ్ అధ్యక్షులు జవ్వాజి తిరుపతి, నేతకానీ సంఘం స్టేట్ యూత్ప్రెసిడెంట్ గజ్జె రాజ్ కుమార్,నేతకానీ సంగం జిల్లా యువ నాయకులు గోమాసే విక్రమ్, బీజేపీ నాయకులు గంట బాపు, బొమ్మేళ్ల శ్రీకాంత్, సుధాకర్ మహిళా లు సమ్మక, గంట మోహన్, గోమాస నాగష్ గ్రామ పెద్దలు, మహిళలు యువకులు పాల్గొన్నారు.
Post A Comment: